రాపూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు MRO వెంకటస్వామి ప్రెస్ మీట్..

నెల్లూరు జిల్లా

 

రాపూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు MRO వెంకటస్వామి ప్రెస్ మీట్ నిర్వహించి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి భారతదేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమల్లో వచ్చింది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో 18 తారీఖున నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేయబడుతుంది పోలింగ్ ఏప్రిల్ 13వ త్తేదిన జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి జూన్ 4 నిన్న మధ్యాహ్నం 3 నుండి అనౌన్స్మెంట్ తర్వాత కూడా మోడల్ ఫోర్ అమల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన హిందీ ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాలలో పొలిటికల్ లీడర్ల ఫొటోస్ గాని బ్యానర్స్ గాని ఉంటే అవి తీయమని ఆదేశాలు ఉన్నాయి మాక్సిమం తీయించడం జరిగింది నెక్స్ట్ 48 హవర్స్ లో బస్టాండ్ లో కానీ పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద రైల్వే స్టేషన్స్ మరియు ఇతర చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు కటౌట్స్ గాని తొలగించడం జరుగుతుంది రేపు సాయంత్రం కల్లా 72 గంటల్లో గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ప్రనౌట్ అయ్యి సాంక్షన్ కానాటి ప్రాజెక్ట్స్ వాటిని ఆపేస్తారు రాజకీయ నాయకులకు గవర్నమెంట్ వాహనాలు కానీ గెస్ట్ హౌస్ లు ఇవ్వరు పబ్లిక్ లో ఎటువంటి మీటింగ్లు పెట్టుకోవాలన్న పోలీసుల నుండి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మీటింగ్లు జరుపుకోవాలని ఈ మోడల్ ఫర్ ఎలక్షన్స్ సక్రమంగా జరగాలని పోలీసులను మీడియాను ప్రజలను కోరుతున్నాము