మణుగూరు మండలంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మంద కృష్ణ గారు… 2020 నుండి 2021 వరకు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేశారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లైవ్ న్యూస్ 9… మణుగూరు మండలంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మంద కృష్ణ గారు… 2020 నుండి 2021 వరకు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేశారు. దానికి గాను జీతభత్యం 12000 రూపాయలు నెలకు. కానీ అక్కడ అప్పుడు పనిచేసే కమిషనర్ వెంకట స్వామి గారు నెలకు 6000 రూపాయలు జీతం ఏడు నెలల వరకు ఇచ్చి మిగతా జీతం అడిగినప్పుడల్లా నన్ను మభ్యపెడుతూ నా కాలాన్ని వృధా ప్రయాసం చేస్తున్నారు. నాకు రావలసిన మిగతా జీతం ఇవ్వవలసిందిగా మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఆయన వ్యక్తం చేస్తూ బాధపడుతున్నారు.