జనసేన పార్టీలో భారీగా చేరికలు..

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 18:

 

జనసేన పార్టీ అధినేత సిద్ధాంతాలకు ,జనసేన ,టిడిపి, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై

తాడేపల్లిగూడెం నియోజవర్గం పెంటపాడు మండలం పడమర విప్పర్రు వడ్డి గూడెం నుండి సోమవారం భారీ జనసేనలో చేరారు.,చెన్న రాంబాబు ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా జనసేన కండువా కప్పుకున్నారు.బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ

వడ్డిగూడెం ప్రాంతంలో ఎన్నో సమస్యలు ను ఉన్నాయని ఆ సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేస్తాని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బలే చక్రవర్తి, గణేశుల శ్రీను,బలే షాలీం, బలే తేజ,గణశల రాజేష్,మనోహర్,శేఖర్,మని,నరేంద్ర, బలే నరేంద్ర,ప్రదీప్,లక్షన్ తదితరులు పార్టీ లో చేరారు.