Headlines

కామారెడ్డి జిల్లా పిట్లo మండలంలోని నేతాజీ నగర్ గణేష్ మండలి నిర్వహించిన 35వ గణపతి వార్షికోత్సవ నిమర్జనం వేడుకలు గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట్ల లక్ష్మీకాంతరావు హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు..

కామారెడ్డి జిల్లా పిట్లo మండలంలోని నేతాజీ నగర్ గణేష్ మండలి నిర్వహించిన 35వ గణపతి వార్షికోత్సవ నిమర్జనం వేడుకలు గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట్ల లక్ష్మీకాంతరావు హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత వినాయక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాలతో సన్మానించారు. గణేశుని లడ్డు 36,000 పలికింది శుక్రవారం శుభ యాత్ర నిర్వహించి సాయంత్రం గంగమ్మ చెంతకు చేర్చారు