యాడికిలో కొనసాగుతున్న “ఇది మంచి ప్రభుత్వం”..

న్యూస్.9)

యాడికి :కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మొదలు పెట్టిన “ఇ ది మంచి ప్రభుత్వం కార్యక్రమం” యాడికి మండల కేంద్రంలో కోనసాగుతుంది.బుదవారం యాడికి మండల కేంద్రంలోని నాగుల కట్ట వీధి లో టౌన్ ప్రెసిడెంట్ ఆది నారాయణ,బిసి సెల్ అధ్యక్షుడు తిరుపురం నీలకంఠ , గుండా నారాయణస్వామి, కూన వెంకటస్వామి, వీరేష్, రాజు పరిసే సుధాకర్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.