యాడికి మండల కేంద్రంలోని అంబ భవాని దేవస్థానం నందు మాజీ ఎంపీటీసీ దడియాల ఆదినారాయణ ఆధ్వర్యంలో బుధవారం రాత్రిసరస్వతి పూజ కార్యక్రమం మరియు పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది..

న్యూస్ 9) యాడికి మండల కేంద్రంలోని

అంబ భవాని దేవస్థానం నందు మాజీ ఎంపీటీసీ దడియాల ఆదినారాయణ ఆధ్వర్యంలో బుధవారం రాత్రిసరస్వతి పూజ కార్యక్రమం మరియు పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేలూరిరంగయ్య . గొందిపల్లి రంగస్వామి.బొట్టు శేఖర.చిట్టెపు చంద్రశేఖర్ రెడ్డి. సింహం ఆంజనేయులు. వసంతం ఉదయ్ కుమార్ మధు రాజు. పెయింటర్ విజయ్.తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు