మట్కా బీటర్ల అరెస్టు 60,000/-రూపాయల నగదు స్వాదీనం..

న్యూస్ 9) యాడికి

పైఅధికారుల ఆదేశాల మేరకు శనివారం యాడికి మండలం లోని చందన లక్షుంపల్లి గ్రామంలోని శ్రీ కృష్ణ గుడి వద్ద మరియు కోన రోడ్ లో చౌడేశ్వరి గుడి వద్ద మట్కా రాస్తున్న శివా నంద రెడ్డి, సుధాకర్ రెడ్డి మరియు మేకల రామకృష్ణ లను అరెస్టు వారి వద్ద నుండి 60,000/-రూపాయల నగదు, 12 మట్కా పట్టీలు, రెండు పెన్నులు స్వాదీనo చేసుకొని వారి పైన కేసులు నమోదు చేశారు యాడికి సీఐ ఈరన్న- యాడికి మండల పరిదిలో ఎవరైనా మట్కా వ్రాసిన మరియు అసంఘిక. కార్యకలాపాల.గొడవల గాని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు