శ్రీరామనవమి సందర్భంగా చింతవనం ఆంజనేయ స్వామి గుడి నుంచి 50 బైకులతో శోభాయాత్ర యాడికి ప్రధాన వీధుల గుండా శోభ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యాడికి మండల బిజెపి అధ్యక్షుడు పొట్టే గంగాధర్ అనిల్ రెడ్డి రాజయ్య విశ్వనాథ్ రెడ్డి వాసుదేవరావు మంజు రంగస్వామి యతీష్ రెడ్డి యుగంధర్ రెడ్డి గుర్రప్పగిరి తదితరులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది