యాడికి మండలం రాయల చెరువు 1, వ  సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…

న్యూస్.9యాడికి మండలం రాయల చెరువు 1, వ

సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఏ విధంగా జరపాలని అధికారులు, నాయకులు, వాల్ ఇంటర్లకు సచివాలయ కన్వీనర్లకు గృహసారధులకు వివరించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పటి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని ప్రజలను అడిగి వారి అభిప్రాయం తీసుకుని బుక్ లైట్ లో టిక్కులు వేసి వారికి సంక్షేమ క్యాలెండర్ బుక్స్ ఇవ్వవలసిందిగా తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అరుణ,జే సి ఎస్ మండల ఇన్చార్జ్ శివ ప్రసాద్, మాజీ సచివాలయ కన్వీనర్లు గృహసారథులు, మండల అధికారులు సచివాలయ సిబ్బంది, వాల్ ఇంటర్లు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది