యాడికి మండల కేంద్రంలోని కోన రోడ్డు నందు గల శ్రీ వివేకానంద హై స్కూల్ లో జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

న్యూస్.9)యాడికి మండల కేంద్రంలోని కోన రోడ్డు నందు గల శ్రీ వివేకానంద హై స్కూల్ లో జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద గారి 159 వ జన్మదిన సందర్భంగా కరస్పాండెంట్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద గారు.
భారతదశం ఆణిముత్యం, యువతకు స్ఫూర్థి ఆయన మాటలు తూటాల కంటే వేగంగా ప్రయాణించి అంతకు మించిన వేగంతో మన ఆలోచనలను మార్చి వేసి. మనలో ఏదో దైర్యన్ని నింపుతాయని. అంతేకాక గురువుగా రామకృష్ణ పరమహంస గారిని ఎన్నుకొన్న విధానం. విద్యార్థినీ, విద్యార్థులకు వివరిస్తూ ఆయన ఆశయాలను పాటిస్తూ విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత స్థానాలను అదిరోహించలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.