యాడికి మండలంలోనిఈరోజు మాజీ టిడిపిఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెంగన్నపల్లి, పుప్పాల, పుప్పాల తాండ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పుప్పాల గ్రామంలో ఇటీవల నాగరాజు కుమారుడు మరణించడంతో నాగరాజును పరామర్శించారు.

న్యూస్. 9)యాడికి మండలంలోనిఈరోజు మాజీ టిడిపిఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెంగన్నపల్లి, పుప్పాల, పుప్పాల తాండ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పుప్పాల గ్రామంలో ఇటీవల నాగరాజు కుమారుడు మరణించడంతో నాగరాజును పరామర్శించారు. ఆయా గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు.

మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, పుప్పాల దేవేంద్ర, నాగమణి రెడ్డి, త్రినాథ్ రెడ్డి, చలమారెడ్డి, రామూ నాయక్, జయ నాయక్, దుర్గప్ప, నాగరాజు, నీలకంఠ రెడ్డి, బాలు,వెంకటేష్,హాజీ మస్తాన్ తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.