యాడికి మండలం పిన్నేపల్లి గ్రామం నందు మహేంద్ర అనే వికలాంగులకి జేసి సేవా సంఘం ఆధ్వర్యంలో వీల్చరు చైరు బహుకరించడం జరిగింది…

న్యూస్.9) యాడికి మండలం పిన్నేపల్లి గ్రామం నందు మహేంద్ర అనే వికలాంగులకి జేసి సేవా సంఘం ఆధ్వర్యంలో వీల్చరు చైరు బహుకరించడం జరిగింది. జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చవ్వా గోపాల్ రెడ్డి సూచనల మేరకు బొట్టు శేఖర్ పెయింటర్ విజయ్ మధు రాజు చంద్ర సౌజన్యంతో వీల్చరు ఒక జత బట్టలు బహుకరించడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమంలో జెసి సేవా సంఘం ఆధ్వర్యంలో ముందు ముందు చేపడుతామని తెలపడం జరిగింది.