ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo కర్నూల్ జిల్లాలో నందికోట్కూర్ లోని మహమ్మద్ షా ఖద్రి దర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ మాజీ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందికంటి శ్రీధర్ గారు అలాగే మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డోలి రమేష్, వాసగోని శ్రీనివాస్ గౌడ్, వంశీ ముదిరాజ్, సూర్యప్రకాష్, నాగరాజు గౌడ్, మధు ముదిరాజ్ , రాకేష్ యాదవ్ పాల్గొన్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo కర్నూల్ జిల్లాలో నందికోట్కూర్ లోని మహమ్మద్ షా ఖద్రి దర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ మాజీ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందికంటి శ్రీధర్ గారు అలాగే మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డోలి రమేష్, వాసగోని శ్రీనివాస్ గౌడ్, వంశీ ముదిరాజ్, సూర్యప్రకాష్, నాగరాజు గౌడ్, మధు ముదిరాజ్ , రాకేష్ యాదవ్ పాల్గొన్నారు.