గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడేసాహేబ్ స్వామి వారి 330వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు,నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి”గారు,సతీమణి”నిరూపమా రెడ్డి”గారు..

న్యూస్ నైన్ టి వి పులికొండ

17-03-2024 తేదీన ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడేసాహేబ్ స్వామి వారి 330వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు,నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి”గారు,సతీమణి”నిరూపమా రెడ్డి”గారు శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడేసాహేబ్ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి గారు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.