యాడికి యాడికి మండల కేంద్రంలోనిబాధితులను పరామర్శించిన సీనియర్ వైసీపీ నాయకులు బాల రమేష్ బాబు..

న్యూస్.9

మహాశివరాత్రి సందర్భంగా కోన రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలోని కోన ఉప్పలపాడు గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన తలారి రంగనాయకులు గారిని అనంతపురంలోని పావని హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన బోయ రాజా డిశ్చార్జ్ అవ్వడంతో వారిని ఇంటి వద్దకు నేడు సాయంత్రం వెళ్లి పరామర్శించడం జరుగుతుంది

 

పరామర్శించిన వారిలో జూటూరు భాస్కర్ రెడ్డి పిన్నేపల్లి శేఖర్ రెడ్డి ఎరుకలప్ప లక్ష్మిరెడ్డి వాసు వెంకటేష్ సుద్దాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు