వాహన తనిఖీలు చేపట్టిన యాడికి పోలీసులు..

న్యూస్.9}వాహన తనిఖీలు చేపట్టిన యాడికి పోలీసులు. ఈరోజు యాడికి మండలం కోనా రోడ్డు జంక్షన్ దగ్గర వాహనాలను తనిఖీ చేయడం జరిగింది వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై 20 కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరిగింది .అలాగే వాహన తనిఖీలో మద్యం తాగి నడిపిన వారికి కూడా కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. నాగార్జున రెడ్డి సీఐ యాడికి యుపిఎస్.