Headlines

న్యాయవాది తరగతులు శిక్షణ ప్రారంభం..!!!

న్యూస్ 9:-వైజాగ్ ) ఉత్తరాంధ్ర లో న్యాయమూర్తి లకు మధ్యవర్తితత్వం ఫై 40 గంటలపాటు జరిగే శిక్షణ తరగతులను విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి. గిరిదర్, విశాఖ జిల్లా కోర్టు సముదాయల భవనం లో జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మరియు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. సి హెచ్. సురేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.