Headlines

శాంతి చుట్టూ.. బిజిస్తున్న ఉచ్చు..!!

న్యూస్ 9:-వైజాగ్ ) దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషానర్ శాంతి అంశంలో ఏ పి లో దుమరం రేగుతున్నాయి. ఇప్పటికీ ఆమె పై 6 అభియోగాలు వచ్చాయి ఇప్పుడు కొత్త అభియోగం మొదలుయ్యింది. దేవాదాయ అసిస్టెంట్ కమిషణర్ నియమామకం పై ఆరోపణలు వస్తున్నాయి. అని దేవాదాయ శాఖ మంత్రి…అనం. రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమె నియామకం అక్రమంగా ఉన్నదిఅని..అది తెలితే కఠిన చర్యలు తప్పవు అని హేచ్చిరించారు. ఇప్పటికై అన్ని ఆధారాలు అసెంబ్లీలో హాజరుపరిచ్చాము. ఈ మేరకు ముగ్గురు కమిటీ సభ్యులును నియమించడం జరిగింది అని ఆయన తెలిపారు.