మాజీ మంత్రి అక్రమ లే అవుట్ పై..పిర్యాదు..!!

న్యూస్ 9:-వైజాగ్ ) కశింకోట మండలం, విసన్న పేట లో 609 ఎకరాలు లో నిబంధనలుకు విరుద్ధంగా మాజీ మంత్రి. గుడివాడ. అమర్ నాధ్ వేసిన అక్రమ లేఔట్ పై జి. వి.ఏం.సి, కోర్పేటర్ పీతల, మూర్తి యాదవ్, వి. ఏం. ఆర్. డి. ఏ.కమీషనర్ కే. ఎస్. విశ్వనాధన్ కు పిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా గెడ్డలు, సీలింగ్ భూములు, దళితుల అస్సేనేడ్ భూములు, డి -పట్టా భూములు, కలుపుకొని అక్రమంగా లేఔట్ వేశారు అని పిర్యాదులు పేర్కొన్నారు..