Headlines

ఢిల్లీ కు వెళ్లిన… విశాఖ మేయర్..!!

న్యూస్ 9:-వైజాగ్ ) విశాఖ నగర మేయర్. హరి వెంకట కుమారి ఢిల్లీ వెళ్లారు. గురువారం వైసీపీ ఆధ్వర్యంలో జంతర్ మంతార్ వద్ద చేపట్టినున్న ఆందోళన కార్యక్రమంలో ఆమె పాల్గుంటారు. ముందుగా ఆమె వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. విశాఖ లో మారుతున్నా రాజకీయ పరిస్థితి జగన్ కు ఆమెకు వివరించారు. ప్రధానంగా జి. వి. ఏం. సి. కార్పొరేటర్ల రాజీనామా పై చర్చించారు. అందుకు గల కారణాలును జగన్ అడిగి తెలుసుకున్నారు.