యాడికి నంబర్ 3 స్కూల్ లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..!

న్యూస్.9)

యాడికి మండల పరిధి లోని మంగళవారం నెంబర్ 3యం పీ పీ స్కూల్ లో ఈ రోజు తాడిపత్రి డివిజన్ జిపియంవోవో మధుసూదనరాజు జాతీయఅంధత్వనివారణకార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియుజిల్లాసివిల్ సర్జన్ డాక్టర్ సైదన్న ఆదేశాల మేరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.114మంది విద్యార్థినీ విద్యార్థులలో ఎనిమిది మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించారు. వారికి త్వరలో ఉచితంగా కంటి అద్దాలు అంద చేస్తామన్నారు. అవసరమయిన పిల్లలకి కంటి మందులు ఉచితంగా అందచేశారు.

 

కార్య క్రమం లో ప్రధానోపాధ్యాయు రాలు శ్రీ మతి ఏ.సుశీలా బాయి ,ఉపాధ్యాయులు.పీ. నబీరసూల్ తదితరులుపాల్గొన్నారు.