వెంగన్నపల్లి కారు ద్వంసం కేసులో నిందితుల అరెస్టు ..

న్యూస్. 9)

యాడికి మండలంలోని

వెంగన్నపల్లి గ్రామములొ కొట్టే విజయభాస్కర్ రెడ్డి ఇంటి వద్దకు అక్రమంగా వెళ్ళి అతని కారు ద్వంసం చేసిన నిందితులను, యాడికి పోలిస్ స్టేషన్. సీఐ. M.ఈరన్న గురువారం. ఉదయం వెంగన్నపల్లి గ్రామములొ రంగస్వామి రెడ్డి ఇంటి వద్ద అరెస్టు చేసి నిందితులను రిమాండ్ కు పంపడమైనది.

అరెస్ట్ చేయబడిన ముద్దాయిల వివరాలు

1. మోడియం తిరునాథరెడ్డి .

2. మోడియం రంగస్వామి రెడ్డి.

3. కుమ్మెత సూర్యనారాయణరెడ్డి .

4. కుమ్మెత వెంకట నారాయణ రెడ్డి

5. మొలక శ్రీరాములు.

6. గుత్తి వెంకటరెడ్డి ,

7. కేశంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

అంధరిది వెంగన్నపల్లి గ్రామము, యాడికి మండలం.- యాడికి మండలoలొ గాని, గ్రామాలలో గాని ,ఫ్రాక్షన్ గ్రామాలలో గాని గొడవలు పెట్టడం గాని, అనవసరంగా గ్రామాలలో రెచ్చగొట్టడం గాని చేసినట్లయితే వారి పైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. అని

సిఐ.ఎం ఈరన్న తెలిపారు