యాడికి మండల కేంద్రంలోనిశ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో వారాహి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో నాలగవ రోజు శ్రీ లలితా త్రిపరసుందరీ దేవి” అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు..

న్యూస్.9)

 

యాడికి మండల కేంద్రంలోనిశ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో వారాహి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో నాలగవ రోజు శ్రీ లలితా త్రిపరసుందరీ దేవి” అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు.పూజా కార్యక్రమాలు నిర్వహించిన యాడికి సర్కిల్ సీఐ.ఎం. ఈరన్న & విజయ్ రెడ్డి కుటుంబ సభ్యులు. పాల్గొన్నారు