వైసీపీ ఎంపీపీ బొంబాయి ఉమాదేవికి సన్మానం..

న్యూస్. 9)యాడికి

ఎంపీపీ బొంబాయి ఉమాదేవి బొంబాయి రమేష్ నాయుడు ని సన్మానించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది.

యాడికి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వికరించిన ఎంపీడీఓ వీరరాజు ఈఓ ఆర్ డి శశికళ ఎంపీపీ బొంబాయి ఉమాదేవి బొంబాయి రమేష్ నాయుడు గారిని స్వగృహం నందు ఘనంగా సన్మానించారు మరియు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఏ ఓ నాగేశ్వర రెడ్డి ఇంజనీర్ అసిస్టెంట్ జ్యోతి తదితరులు పాల్గొనడం జరిగింది.