ఎట్టికేలకుస్టోర్ బియ్యం పట్టారు..

న్యూస్ 9)యాడికి

మూడు నెలలుగా మూడు ఆటోలు.ఆరు ఐచర్లుగా సాగుతున్న చౌక బియ్యం రావా నాపై ఎటికేలకుయాడికి పోలీసులు రెవిన్యూఅధికారులు మంగళవారం జరిపిన దాడుల్లో రెండు వాహనాల తో పాటు.49 క్వింటాలుచౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆవుకు కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల నుంచి యాడికి మండల పరిధిలో నుంచి రాయలచెరువుకేంద్రంగా ఇతర ప్రాంతాలకు సాగుతున్న చౌక బియ్యం అక్రమ రావా నాకు ఎటికేలకుఅధికారులు అడ్డుకట్ట వెయ్యగలిగారు అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు చౌక బియ్యం విలువ నల్ల బజార్లో సుమారు. 1.30. లక్షలు ఉండవచ్చని అంచనా ఇందుకు ఉపయోగించిన ఒక ఆటో ఒక ఫోర్ నాట్ సెవెన్ వ్యాను వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటితోపాటు పిన్నేపల్లినారాయణస్వామి.

మహేంద్ర.యాడికి చెందిన కృష్ణ.జక్కసాని కుంట్లకు చెందిన.రఘు రాముడు.రంగాపురానికి చెందిన సుంకన్న నలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ దాడుల్లో సీఐ.ఎం ఈరన్న.ఏఎస్ఐ వెంకటేష్. సి ఎస్ డి టి సూర్యనారాయణ. ఆర్ ఆనందబాబుఆచారి. విఆర్ఓ అనిల్ తదితరులు పాల్గొన్నారు