నూతనంగా ఎంపీడీవో నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

న్యూస్. 9)

యాడికి నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన వీర్రాజుని ఎంపీడీవో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన టిడిపి నాయకులు కార్యకర్తలు మరియు జేసి అభిమానులు

బీసీ సెల్ కన్వీనర్ తీరంపురం నీలకంఠ. విశ్వం.

మైనార్టీ విభాగం రహంతుల్లా.

గుండా నారాయణస్వామి

గన్నే రమేష్. గంగిరెడ్డి.

వంకం నాగరాజు. సాని విరేష్.

దాసరి తిరుమలేష్. చింత కుమార్. తదితరులు పాల్గొన్నారు