Headlines

Editor

శ్రీరామనవమి సందర్భంగా  చింతవనం ఆంజనేయ స్వామి గుడి నుంచి 50 బైకులతో శోభాయాత్ర..

శ్రీరామనవమి సందర్భంగా  చింతవనం ఆంజనేయ స్వామి గుడి నుంచి 50 బైకులతో శోభాయాత్ర యాడికి ప్రధాన వీధుల గుండా శోభ యాత్ర  నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యాడికి మండల బిజెపి అధ్యక్షుడు పొట్టే గంగాధర్  అనిల్ రెడ్డి రాజయ్య విశ్వనాథ్ రెడ్డి  వాసుదేవరావు  మంజు రంగస్వామి యతీష్  రెడ్డి యుగంధర్ రెడ్డి గుర్రప్పగిరి తదితరులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది

Read More

భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేద్దాం..

ఈరోజు కొండపాక మండలం దుద్దెడ వైష్ణవి గార్డెన్లో భారత రాష్ట్ర సమితి ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షుడు *నూనె కుమార్ యాదవ్* ఆధ్వర్యంలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపుమేరకు ఏప్రిల్ రెండవ…

Read More

కండ్రిగలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం…మూడు వేల మందికి అన్నదానం.. వెయ్యి మంది ఆడపడుచులకు జాకెట్ ముక్కలు పంపిణీ..

కండ్రిగలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం మూడు వేల మందికి అన్నదానం వెయ్యి మంది ఆడపడుచులకు జాకెట్ ముక్కలు పంపిణీ   కొత్తపేట, విశ్వం వాయిస్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలు కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వైభవంగా జరిగాయి. కొత్తపేట మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్, కండ్రిగ గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాములను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లం, వడపప్పు, పానకాలను నైవేద్యంగా సీతారాములకు సమర్పించారు. అంతకుముందు…

Read More

10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టిక్కెట్ ఉంటే ఫ్రీ జర్నీ.. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..

ఏపీ:ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై, ఏర్పాట్ల విషయంపై మంత్రి…

Read More

శ్రీరామనవమిని పురష్కరించుకుని వాడపాలెం గ్రామం పాత రామాలయంలో ఆదర్శ దంపతుల ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన ఈ కలియుగ ఆదర్శ దంపతులు బండారు సత్యానందరావు,కమలారాణి గార్లు…

శ్రీరామనవమిని పురష్కరించుకుని వాడపాలెం గ్రామం పాత రామాలయంలో ఆదర్శ దంపతుల ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన ఈ కలియుగ ఆదర్శ దంపతులు బండారు సత్యానందరావు,కమలారాణి గార్లు.ఈ సందర్భంగా ప్రజలందరిపైన సీతారాముల ఆశీస్సులు వుండాలని,ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో,సిరిసంపదలతో వర్దిల్లేలా సీతారాముల ఆశీస్సులు వుండాలని స్వామివారిని సత్యానందరావు కోరారు.

Read More

Brs పార్టీ కొండపాక మండలం ఆత్మీయ సమ్మేలాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం క్రమంలో ఉమ్మడి మెదక్ డిస్టక్ ఛైర్మెన్ చిట్టి దేవేంద్దరరెడ్డి రాష్ట్ర ఫారెస్ట్ ఛైర్మెన్ వంతెరు ప్రతాపరెడ్డి గారు పాల్గొన్నారు..

Brs పార్టీ కొండపాక మండలం ఆత్మీయ సమ్మేలాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం క్రమంలో ఉమ్మడి మెదక్ డిస్టక్ ఛైర్మెన్ చిట్టి దేవేంద్దరరెడ్డి రాష్ట్ర ఫారెస్ట్ ఛైర్మెన్ వంతెరు ప్రతాపరెడ్డి గారు పాల్గొన్నారు

Read More

యాడికి మండల సిపిఐ మండల కార్యదర్శి వెంకటేష్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మిక మృతి..

యాడికి మండల  సిపిఐ మండల కార్యదర్శి వెంకటేష్ గురువారం తెల్లవారుజామున  గుండెపోటుతో ఆకస్మిక మృతి

Read More

ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొబైల్ వాహనాల ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతున్నారు…

ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొబైల్ వాహనాల ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి బ్యాంక్​ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎండియూ ఆపరేటర్ల సంఘం నాయకులు విజయవాడలో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం బియ్యం, నిత్యావసరాలను రేషన్‌ కార్డుదారుల ఇంటివద్దే అందించేందుకు 9,260 వాహనాలను రూ.539 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు.. 60శాతం…

Read More

పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి.

అమలాపురం టౌన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి. పరీక్షా కేంద్రాలు ప్రశాంత వాతావరణంలో ఉండాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పరీక్షల నిర్వహణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. అమరావతి నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ పదో తరగత పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ శుక్లాతో పాటు…

Read More

డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం లో టీడీపి 41వ ఆవిర్భావ దినోత్సవాలు..

డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం లో టీడీపి 41వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకంగా ఏర్పడిన పసుపు జెండాను గ్రామ మాజీ సర్పంచ్ రంకిరెడ్డి వెంకటేశ్వరరావు పతాక ఆవిష్కరణ చేశారు . రాజకీయ చైతన్యానికి సంకేతంగా పార్టీ స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఫోటో కి పూలమాలను వేసి నివళులర్పించారు. తెలుగుదేశం శ్రేణులు పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు…

Read More