![వైసీపీ ప్రభుత్వంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు](https://news9.tv/wp-content/uploads/2023/02/1-4.jpg)
వైసీపీ ప్రభుత్వంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు
కొత్తపేట మండలం – ఖండ్రిగ జంగాల పేట గ్రామం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయని బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం కొత్తపేట మండలం కండ్రిగలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడ్డ రైతులకు వారి ధాన్యం డబ్బులు వారి ఖాతాలో వెయ్యడానికి కూడా ప్రభుత్వం రెండు, మూడు నెలలు జాప్యం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు…