Headlines

Editor

టీఆర్ఎస్ పార్టీ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి.

టీఆర్ఎస్ పార్టీ(TRS Party) అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపితే.. తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు ఎప్పుడూ దిగలేదని చెప్పారు. మహిళను మరదలు, వ్రతాలు అనడం వ్యక్తిగత దూషణ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తప్పులను ఏ ఒక్కరు ఎత్తిచూపలేదని చెప్పారు. కవిత ఒక మహిళ అయి ఉండి.. లిక్కర్ స్కామ్ లో ఉండటం ఏంటని షర్మిల అడిగారు….

Read More

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూపినందుకు గుర్తింపు… ప్రతిష్ఠాత్మక ఎర్త్ షాట్ ప్రైజ్.

ప్లాస్టిక్ బదులు సముద్రపు కలుపు మొక్కలతో తయారు చేసిన ప్రొడక్ట్స్‌ను తీసకొచ్చారు Earth Shot Prize : బ్రిటన్‌కు చెందిన నాట్‌ప్లా స్టార్టప్‌కు ప్రిన్స్‌ విలియమ్స్ ఎర్త్ షాట్ క్లైమేట్ అవార్డు దక్కింది. బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్ విభాగంలో ఈ స్టార్టప్ ప్రైజ్ అందుకుంది. 10 లక్షల యూరోలు బహుమతిగా లభించాయి. వఆహార వ్యర్థాలు, ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు ఈ కృషి చేస్తోంది. ప్లాస్టిక్ బదులు సముద్రపు కలుపు మొక్కలతో తయారు…

Read More

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 7వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తాంధ్ర తీరానికి చేరే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనం ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరిని తాకుతుందని.. ఆ…

Read More

ప్రగతి భవన్‌లో KCRతో కవిత భేటీ.!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. కేసీయార్‌తో భేటీ కోసం కవిత ప్రగతి భవన్‌కి రావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత పై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వంద కోట్ల ముడుపులకు సంబంధించి కవిత, శరత్ రెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈడీ పిలుపు నేపథ్యంలో.. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కవిత…

Read More

ప్రోత్సాహకాలతో ఎథర్‌ ఎలక్ట్రిక్‌ … ఎథర్‌ ఎనర్జీ

భారతదేశంలో సుప్రసిద్ధ విద్యుత్‌ స్కూటర్‌ తయారీదారు ఎథర్‌ ఎనర్జీ నేడు తమ తాజా కార్యక్రమం- ఎథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌ను ప్రకటించింది. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆకర్షణీయమైన ప్రయోజనాలు, ఋణ అవకాశాలు మరియు మార్పిడి పథకాలను తమ వినియోగదారులకు మొట్టమొదటి సారిగా అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సౌకర్యవంతమైన, ఇబ్బందులు లేని రీతిలో ఉచిత మార్పిడి అనుభవాలను ఈవీ ప్రియులకు విలువ ఆధారిత సేవలతో అందిస్తున్నారు. దీని ద్వారా దేశంలో ఈవీల స్వీకరణ…

Read More

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళికి మరో గౌరవం

టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళికి మరో గౌరవం దక్కింది. తాజాగా న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపిక కావడం ఆయనకు మరో మైలురాయి. ఇంకే ఇండియన్ మేకర్ కి ఈ గౌరవం దక్కలేదు. ఈ కమిటీ సభ్యులు ఎన్నో అంశాలను కాచి వడపోసిన తర్వాతే బెస్ట్ డైరెక్టర్ ని గుర్తిస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రభంజనంతో పాటు అమెరికా తదితర దేశాల్లో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, మీడియా ఇచ్చిన రివ్యూ, అందులో ఎమోషన్లకు…

Read More

నగర శివారులో రేవ్ పార్టీలు

నగర శివారులో రేవ్ పార్టీలు ఆగటం లేదు. పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ…గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్‌ పరిధిలోని పసుమాములలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ రేవ్ పార్టీలో 29 మందికి పైగా యువకులను, నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ గా గుర్తించారు. ఓ విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా…

Read More

గుంటూరులోని NRI ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు

నిన్నటి వరకు తెలంగాణలో ఈడీ సోదాలు జరగగా… తాజాగా ఈ రైడ్స్ ఏపీకి కూడా చేరాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని NRI ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు. కరోనా సమయంలో జరిగిన అవకతవకలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు ఈడీ బృందాలు…

Read More

ఆదివారం విజయవాడ రాజ్ భవన్ కు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

అధికారిక పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం విజయవాడ రాజ్ భవన్ కు రానున్నారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. రాష్ట్రపతి విజయవాడ పర్యటనతో పాటు విశాఖపట్నం పర్యటన వరకుగవర్నర్ అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. రాష్ట్రపతి నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు డిల్లీ నుండి బయలు దేరి 10.15 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టు…

Read More

ఈడీ మరియు ఐటి లను పంపించడం సహజమే : తెలంగాణ మంత్రి హరీష్

ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు బిజెపి అధినాయకత్వం ఈడీ మరియు ఐటి లను పంపించడం సహజమే అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాజకీయాలు అందరికీ తెలుసని తెలంగాణలో బిజెపి కుట్రలు నడవు అంటూ ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు రావడం నేపథ్యం లో హరీష్ రావు మాట్లాడుతూ.. బిజెపి రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసు, ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇలాంటి దాడులు బీజేపీ…

Read More