కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం..!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామునుంచే భారీగా అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలో వుడ్‌ వర్క్స్‌ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కాగా అధికారులు, పోలీసులు దాదాపు 11 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు చెలరేగడంతో గుమ్మటం నిండా పొగలు అలుముకున్నాయి. ఈ నెల 17వ తేదీన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ…

Read More

శివారు ప్రాంతాలు అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం… అధ్వానంగా రహదారులు, మంచినీటివసతులు కరువు..

శివారు ప్రాంతాలు అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం… అధ్వానంగా రహదారులు, మంచినీటివసతులు కరువు.. పిహెచ్సిలో వైద్యులు ఉండరు.. మందులు ఉండవు.. మురికి కూపాలుగా శివారు ప్రాంతాలు.. బండారు సత్యానందరావు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మాటే మరిచింది.. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.. శివారు గ్రామాల్లో కనీసం వసతులు కూడా కరువయ్యాయని అన్నారు.. ప్రధాన రహదారులు రెండు, మూడు మినహా గ్రామాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో రహదారులు అద్వాన స్థితిలో…

Read More

పోలీసు బోర్డు కీలక నిర్ణయం..ఆ అభ్యర్థులకు మళ్లీ ఈవెంట్స్

తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలు రాగా.. వెంటనే ఈవెంట్స్ కూడా పూర్తి చేసింది రిక్రూట్ మెంట్ బోర్డు. మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. కొద్దిరోజుల కిందట అభ్యర్థులకు ఏడు మార్కులు కలపాలని కూడా బోర్డు నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.1 సెం.మీ లేదా అంతకన్నా తక్కువ కలిగి ఉన్నారన్న కారణంతో…

Read More

జనగామ జిల్లా, లింగాల గణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ చిట్ల స్వరూప రాణి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయా గ్రామాల సర్పంచ్ లు.

జనగామ జిల్లా, లింగాల గణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ చిట్ల స్వరూప రాణి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయా గ్రామాల సర్పంచ్ లు. ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య, ఎంపీపీ మండల్ లో ఉన్న కొంతమంది సర్పంచులను బెదిరిస్తూ ప్రోటోకాల్ కి విరుద్ధంగా సర్పంచుల ప్రమోయం లేకుండా గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. ఎమ్మెల్యే ఎంపీపీ మా గ్రామాలలో జరిగే ప్రతి పనికి అడ్డుగా అధికారులను బెదిరిస్తున్నారు. మేము లేకుండా మా గ్రామాలలో…

Read More

విపత్తుల వల్ల సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. — జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ.

విపత్తుల వల్ల సర్వం కోల్పోయిన బాధ్యత కుటుంబాలకు సహాయం అందించి అండగా ఉంటామని ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కే.ఎస్ నారాయణ (ఢిల్లీ నారాయణ) అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన గళ్ళా నాగ వరలక్ష్మి, దేవరపుాడి సత్యవతులకు చెందిన ఇల్లు ఇటీవల పూర్తిగా దగ్ధమై కట్టుబట్టలతో ఉండడంతో ఇటీవల మీడియాలో వచ్చిన వరుస కథనాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, డిఆర్ఓ ఆదేశాల మేరకు కొత్తపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ…

Read More

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన మామిడిశెట్టి సూర్యనారాయణ.. కార్యకర్తలు 25 వేల రూపాయలు మొత్తం 55 వేల రూపాయలు ఆర్ధిక సహాయం

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన మామిడిశెట్టి సూర్యనారాయణ కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 30 వేల రూపాయలు, గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 25 వేల రూపాయలు మొత్తం 55 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు.

Read More

రాంపల్లి లో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ సుగుణ

  కొండపాక: కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో సోమవారం సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ ర్యాగల్ల సుగుణదుర్గయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుగుణ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన పది లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. అర్హత గల మదిర గ్రామాలన్నింటినీ సీ.ఎం కేసీఆర్ గ్రామపంచాయతీలుగా గుర్తించి పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేశారని అన్నారు….

Read More

లింగాల గణపురం మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ ACP రఘు చందర్

జనగామ జిల్లా, లింగాల గణపురం మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ ACP రఘు చందర్, నెల్లుట్ల పరిసర ప్రాంతంలో గత సంవత్సరం జరిగిన దొంగతనం కేసులోని A5 నిందితుడు సోనూసింగ్ చౌహాన్ అలియాస్ సంగ్రహామ్ సింగ్ ను అరెస్ట్ చేసి ఒక సెల్ ఫోను మరియు 1.5 తులాల బ్రాస్లెట్ ను రికవరీ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసీపీ రఘు చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ…

Read More

పత్తి పంటకు 15000 మద్దతు ధర కల్పించాలని పెద్ద ఎత్తున రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రం లో పత్తి రైతులు తాము పండించిన పత్తి పంటకు 15000 మద్దతు ధర కల్పించాలని పెద్ద ఎత్తున రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీస్ లు బలవంతంగా రైతులను చెల్లా చెదురు చేశారు.ఈ కార్యక్రమానికి రైతు సంఘాలు, అఖిల పక్ష నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.ఈ సందర్బంగా రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు…

Read More

ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వం కాల రాస్తుంది : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు

  ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటలను,మేనిఫెస్టోలో పొందుపరచిన వాటిని మాట తప్పి మడమ తిప్పారని ఆయన దుయ్యబట్టారు.ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.గురు బ్రహ్మ,గురు విష్ణు,గుర సాక్షాత్ పరబ్రహ్మ అని భావించే మన సమాజంలో ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వంలో మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసిన రోజే ఉపాధ్యాయులను కించపరిచారని అని సత్యానందరావు అన్నారు.ఉద్యోగుల డిమాండ్లను గాలికి…

Read More