Headlines

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు.చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం..

70 ఏళ్లలో 16 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు దొరకని ఆమోదం   ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. కాని రాజకీయ రంగంలో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ ఒక్క రంగంలో మగ మహారాజులదే పై చేయిగా నిలుస్తుంది. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల కాలంగా ఆమోదం పొందలేక పోతుంది. కాని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం…

Read More

నిరుపేద విద్యార్థిని ఆదుకున్న మీరా కుమార్..

అమలాపురం…. చదువుదామనే ఆసక్తి ఉన్న ఆర్థిక స్తోమత అడ్డు రావడంతో చాలామంది కలలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. కొంతమంది మనసున్న మహానుభావులు వారిని గుర్తించి ఆర్థికంగా చేయూతనందించి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు మీరా కుమార్ ఒకరు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకున్న కుమార్ తన సామాజిక వర్గంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని అనేక రకాలుగా ఆదుకుంటుంటారు. అదేవిధంగా ఇటీవల ఆర్థిక స్తోమత లేక ఫీజు కట్టలేని…

Read More

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లవరం మండలం మొగళ్లమూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లవరం మండలం మొగళ్లమూరులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు మహిళా ప్రజా ప్రతినిధులు మరియు మహిళా నాయకులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ గారు కేక్ కట్ చేసి, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు   అనంతరం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు మాట్లాడుతూ మహిళలు ఆది శక్తికి…

Read More

మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం.–:జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి.

రామచంద్రపురం : మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. రామచంద్రపురం లో మహిళా దినోత్సవం సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనంత కుమారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలు ఎంతో అభివృద్ధి సాధించారన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని…

Read More

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని కొత్త కాలనీ నిర్మాణం..

రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని కొత్త కాలనీలో నిర్మించనున్న శ్రీ వర్ధి వినాయక స్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.

Read More

స్త్రీ శక్తి ఎంతో ఘనం.మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు —ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.   రావులపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి…

Read More

మహిళల రక్షణకు చట్టాలు అండగా ఉన్నాయి.వాటిపై అవగాహన పెంచుకోవాలి–న్యాయమూర్తి దీప దైవ కృప.

చెముడులంకలో మహిళా దినోత్సవం మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా నిలుస్తున్నాయని వాటిని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి దీపా దైవ కృప సూచించారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్, ఈశ్వర్ విద్యాలయ మహిళా జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దీపా దైవ కృప ముఖ్య…

Read More

ఒకే రోజు రెండు అంతక్రియలు చేసిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్..

పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన వెన్నపూస శివారెడ్డి శనివారం రాత్రి మరణించడంతో ఆదివారం ఉదయం ఆ ఊరి సర్పంచ్ రామాంజుల రెడ్డి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో యాడికి నుంచి ఫౌండేషన్ సభ్యులు వెళ్లి వెన్నపూస శివారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమం పూర్తి చేసి వచ్చిన వెంటనే రెండు గంటలకు యాడికి మండల కేంద్రంలోని బుగ్గ రోడ్డు…

Read More

ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్..

ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది. ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో…

Read More

మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.

  మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. అనే సామెతను నిజం చేసారు ఈ దాతలు. మండల కేంద్రమైన ఆలమూరుకు చెందిన ముద్రగడ్డ యేసు రాజు కుమార్తె అరుణ కుమారి ఆరవ తరగతి చదువుతుంది. ఈ చిన్నారికి గత కొన్ని రోజులగా ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఈ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యం అందించాలంటే మూడు లక్షలు వరకు వైద్య ఖర్చులు అవుతాయని వైద్యులు తెలిపినట్లు యేసు రాజు…

Read More