Headlines

తవణంపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

చిత్తూరు జిల్లా తవణంపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూతలపట్టు ఇంచార్జ్ కే. కోదండ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు లక్ష్మి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ కార్యాచరణను…

Read More

తవణంపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

చిత్తూరు జిల్లా తవణంపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూతలపట్టు ఇంచార్జ్ కే. కోదండ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు లక్ష్మి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ కార్యాచరణను…

Read More

తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బగ్గు రమణమూర్తి గారి ఆద్వర్యంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా నియమించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు గారు ఆదివారం నరసన్నపేట నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బగ్గు రమణమూర్తి గారి ఆద్వర్యంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.ప్రత్యర్థుల వ్యూహాలకు…

Read More

పెద్ద మనసు చాటుకున్న కొత్తపేట శెట్టిబలిజి యువత కష్టాల్లో ఉన్న తల్లికి 20 వేల రూ.ఆర్థిక చేయూత

  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం, గంటి పల్లి పాలెంకు చెందిన అంబటి విజయ సాగర్ తన తల్లి అంబటి మాణిక్యంకు నాలుగు నెలల క్రితం కాళ్ళు క్రింద సిరలలో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల భీమవరం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏంజియోప్లాస్టి చేయించారు అది సక్సెస్ కాకపోవడం వల్ల పరిస్థితి విషమించడంతో కాలు తీసేసారు. ప్రస్తుతం తీసేసిన కాలు గాయం…

Read More

జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడి

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరల అధికారంలోకి తీసుకువచ్చి జగన్ అన్నను రెండోసారి కూడా సీఎం చేయడం లక్ష్యంగా పని చేస్తానని చిత్తూరు జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు .తన పై నమ్మకం ఉంచి పదవి రావడానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు,జిల్లా అధ్యక్షుడు భరత్ జిల్లా,నియోజకవర్గ, మండల నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.2024లో వైసిపి గెలుపే…

Read More

రంగరాజు అకాల మృతి పార్టీకి తీరనిలోటు —-ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

  వై.యస్.ఆర్.సి.పి. సీనియర్ నాయకులు, దివంగత నేత చిర్ల సోమసుందర రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒకరైన తాడిపూడి గ్రామానికి చెందిన సరిపెళ్ళ రంగరాజు అనారోగ్యంతో మృతిచెందడం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ పనితీరును పర్యవేక్షిస్తూ, పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎంతో చురుగ్గా పాల్గొనేవారని, ఆయన పార్టీ కోసం చేసిన కృషి ఎనలేనిదని చిర్ల అన్నారు. ఆయన…

Read More

ఉపాధ్యాయురాలిని కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడిపై అట్రాసిటీ కేసు నమోదు : 1 టౌన్ సీఐ నరసింహారాజు

చిత్తూరు జిల్లా ఉపాధ్యాయురాలిని కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయుడిపై అట్రాసిటీ కేసు నమోదు : 1 టౌన్ సీఐ నరసింహారాజు చిత్తూరు నగరంలోని సంతపేట పి ఎన్ సి నగరపాలకోన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు ఈనెల 6వ తేదీన సర్వీసు రిజిస్టర్ తీసుకొని గిరింపేట నగర పాలకోన్నత పాఠశాలకు వెళ్లి జీతాల బిల్లు పెట్టేందుకు మరో తోటి ఉపాధ్యాయుడు ఏకాంబరం రెడ్డిని కలవగా అందరూ ముందుగా తెచ్చి ఇచ్చారు . మీరు ఎందుకు ఆలస్యంగా తీసుకుని…

Read More

ఐరాల మండల అధ్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం

చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఐరాల మండల కార్యవర్గ సమావేశం ఐరాల మండల అధ్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి సంగీతం సిద్దయ్య మూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్రబాబు మాట్లాడుతూ మండలంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నుంచి గ్రామ గ్రామాన తిరుగుతూ గ్రామ మరియు బూతు కమిటీలు వేస్తూ పార్టీ బలోపేతానికి…

Read More

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలకృష్ణా రావు

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలకృష్ణా రావు, స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం ఈ.వో వెంకటేశు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, చిత్తూరు ఆర్డీవో రేణుక, సి.ఐ శ్రీనివాసులు రెడ్డి, ఐరాల ఎమ్మార్వో సుశీలమ్మ, సూపర్డెంట్ కోదండపాణి,…

Read More

బాలల పరిరక్షణకై కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు

కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వున్న పారా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ ఆద్వర్యంలో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ కోసం జరిగిన సదస్సులో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు గారు పాల్గొన్నారు.బాలల పరిరక్షణకై కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ,బాలల భవిష్యత్తు ను తీర్చిదిద్దిటంలో నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.అనంతరం పారా సంస్థ ఆద్వర్యంలో సత్యానందరావు గారిని దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది.

Read More