ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్

ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్(Yadadri Thermal Power Project) లాంటివి చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ(Nalgonda) జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్…

Read More

MLA చల్లా ధర్మారెడ్డి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్య

పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వమని వ్యాఖ్యానించారు. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. నడికుడ మండలం రాయపర్తి గ్రామంలో జరిగిన సభలో ధర్మారెడ్డి మాట్లాడారు. దళితుల బంధు పథకంలో లబ్ధిపొందిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించడం లేదని చెప్పారు….

Read More

జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాలులో జిల్లా స్థాయి NHRC ముఖ్య నాయకుల సమావేశం

జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాలులో జాతీయ మానవ హక్కుల మండలి(NHRC) జిల్లా కమిటీ అధ్యక్షుడు మిన్నలాపురం జలందర్ గారి ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగిటి నరేష్ అధ్యక్షతన జనగామ జిల్లా స్థాయి NHRC ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మాట్లాడుతూ జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ ఐలినేని శ్రీనివాస్ గార్ల నాయకత్వంలో తెలంగాణ…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ, మరియు భూగర్భగనులశాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ #పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ, మరియు భూగర్భగనులశాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ #పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు గా నియమితులైన #పైలానరసింహయ్య గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకుడు #మారూపురెడ్డిరంగనాథ్రెడ్డి (తాడిపత్రి మున్సిపాలిటీ కౌన్సిలర్)గారు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు #కురువ_రామశేఖర్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు

Read More

బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు వన్నెల అశోక్ చేపట్టిన గడప గడప కు కాంగ్రెస్ అనే కార్యక్రమానికి ప్రజలలో విశేష స్పందన

ఆదిలాబాద్ జిల్లా: బోథ్ మండలం లోని కుచులాపూర్ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు వన్నెల అశోక్ చేపట్టిన గడప గడప కు కాంగ్రెస్ అనే కార్యక్రమానికి ప్రజలలో విశేష స్పందన లభిస్తుంది.. ప్రజలు స్వచ్చందంగా వచ్చి ఈ కార్యక్రమం లో పాల్గొంటున్నారు. ఎనిమిదేళ్లుగా తెరాస చేస్తున్న మోసాలను, మోసపూరిత హామీలను ఎండగడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి అన్ని విధాలుగా అండగా ఉంటాము అని హామీ ఇస్తున్నారు. ఈ సందర్బంగా…

Read More

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కొత్తపల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిల్లాపురం యాదగిరి ఆధ్వర్యంలో పుష్పాభిషేకం

జనగామ జిల్లా, లింగాల గణపురం మండలం, కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం రాజ్యాంగ పరిషత్ చే నవంబర్ 26వ రోజున ఆమోదించబడింది కావున భారత రాజ్యాంగ మహోత్సవాల లో భాగంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కొత్తపల్లి టిఆర్ఎస్ గ్రామ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిల్లాపురం యాదగిరి ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల…

Read More

కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 సంవత్సరాల బాలుడు దక్షిత్ కు ఆర్థిక సాయం కోసం వినతి

ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ మదనపల్లి పూర్వ విధ్యార్తుల సంక్షేమ సంఘం కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 సంవత్సరాల బాలుడు దక్షిత్ కు ఆర్థిక సాయం అందించింది . తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ వినోద్ కుమారి్ 3సంవత్సరాల కుమారుడు దక్షిత్ విద్యుత్ ఘాతానికి గురై రెండు కాళ్ళు కోల్పోయాడు .ఈ విషయం ఈ నాడు దినపత్రికలో కథనం వెలువడింది.దీనిపై స్పందించన సొసైటీ గౌరవాధ్యక్షులు మరియు బిజెపి జాతీయ కార్యదర్శి…

Read More

ఇప్పల్ దారి గ్రామంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులతో గ్రామ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి అధికారులు గ్రామసభ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పొడు పట్టాలు రైతులకు ఇవ్వాలంటు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఒకపక్క అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. వివారాల్లోకి వెళితే అదిలాబాద్ జిల్లా బోతు మండలం ఇప్పల్ దారి గ్రామంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులతో గ్రామ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి అధికారులు గ్రామసభ నిర్వహించారు అయితే గ్రామసభలో 55 దరఖాస్తులు తీసుకోగా అందులో 28 దరఖాస్తులు నాట్ ఇన్ పొజిషన్ లో ఉండడంతో గత 30, 40…

Read More

బీమా ఏజెంట్ల,బ్రోకర్లు కమిషన్లపై పరిమితి ఎత్తివేత?

బీమా రంగంలో ఏజెంట్లు, బ్రోకర్లు వంటి మధ్యవర్తులకు చెల్లించే కమీషన్లపై ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. కమీషన్ చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (IRDAI) ఇవాళ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇపుడు కమీషన్ చెల్లింపుపై ఉన్న పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు.అయితే ఈ కమీషన్ ద్వారా చెల్లించే మొత్తాన్ని సంస్థ నిర్వహణ ఖర్చులో భాగంగా పరిగణిస్తామని ఐఆర్‌డీఏ పేర్కొంది. ఇదే సమయంలో IRDAI మరొక ముసాయిదా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం…

Read More

థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకునే కొన్ని చిట్కాలు

ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానమే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే జన్యు పరంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. మన శరీరంలో గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ లో వచ్చే హెచ్చు తగ్గుల కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది….

Read More