గెటప్ శీనుని తెగ ట్రోల్స్

తెలుగు బుల్లితెర మీద టాప్ లో ఉన్న కామెడీ షోలలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ఒకటి అని తప్పక చెప్పీలి.. జబర్దస్త్ నుంచి పుట్టుకొచ్చిన ఎక్స్ ట్రా జబర్దస్త్ నుండి కూడా చాలా మంది కమెడీయన్స్ పుట్టుకొచ్చారు. వారిలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్ వంటివారు ఉన్నారు. ఈ ముగ్గురికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షోలో చాలామంది పంచులు వేసి నవ్విస్తే గెటప్ శీను మాత్రం తన గెటప్ తోనే ప్రేక్షకులను…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుస్తుల విషయంలో చాలా శ్రద్ధ

పూర్వం మనుషులు బట్టలు వేసుకునే వారు కాదు. కాలక్రమంలో ఆకులు కట్టుకునేవారు. తరువాత బట్టలు నేయడం తెలుసుకుని నాగరికత కూడా నేర్చుకున్నాడు. దీంతో రకరకాల బట్టలు తయారు చేయడం తెలుసుకున్నాడు. ప్రస్తుతం బట్టలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ గా చూస్తున్నారు. మనం వేసుకునే దుస్తులే మన స్థాయిని సూచిస్తాయి. మనం వేసుకునే బట్టలను బట్టి మన స్థాయి తెలుస్తుంది. రాజకీయ నేతలు ఒకలా, వ్యాపారస్తులు మరోలా, సామాన్యులు ఇంకలోలా దుస్తులు వేసుకోవడం మామూలే. మన ఆహార్యం మనం…

Read More

అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం

అనంతపురం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. రొద్దం మండలంలో ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడేలా చేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వైర్లు వాహనాలకు ప్రమాదంగా మారాయి. ఇప్పటికే పలు వాహనాలపై ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో తాడిపర్రి మండల కేంద్రంలో ఆటోపై హైటెన్షన్ వైర్లు పడి ఆటోలోని…

Read More

వేలాది మంది గిరిజనులపై కేసులు

ప్రస్తుతం తెలంగాణలో పోడు భూముల సమస్య చర్చనీయాంశం అయింది. పోడు భూములను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తాజాగా ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఆయన స్పందించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హత్యే అని.. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతోనే ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి…

Read More

రాజీవ్‌ సక్సేనాతో పాటు ఆయన భార్యను కూడా ఈడీ అధికారులు అరెస్ట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సెస్మిక్‌ సర్వే కంపెనీ ఆల్ఫాజియో (ఇండియా)కు చెందిన రూ. 16 కోట్ల విలువైన ఫిక్సెడ్‌ డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. ఫెమా చట్టం కింద ఈ జప్తు చేసింది. కంపెనీకి రావాల్సిన మొత్తాన్ని ఫెమా నిబందనలకు విరుద్ధంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో దాచినట్లు ఈడీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. దేశంతో పాటు విదేశాల్లో కూడా గ్యాస్‌, చమరు అన్వేషణ, ఉత్పత్తి చేసే కంపెనీలకు ఆల్ఫాజియో తన…

Read More

బియ్యం కడిగిన నీటిని వాడడం వల్ల జుట్టు కుదుళ్లు బలం

మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు రాలడం, జుట్టు చివర్లు తెగిపోవడం, జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి వాటిని మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ…

Read More

‘కస్టడీ’.. క్యూరియాసిటీ పెంచుతున్న చైతూ

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్న హీరో నాగచైతన్య. ఆయన ఇటీవల చేసిన సినిమాలు లాల్ సింగ్ చద్దా, థ్యాంక్యూ నిరాశ పర్చినప్పటికీ, ఓ నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి కథానాయిక. ఈరోజు నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా ప్రకటించేశారు. ఈ సినిమాకి `కస్టడీ` అనే పేరు ఖరారు…

Read More

. సమాధి నుంచి మూడో రోజు తిరిగొస్తా అంటున్న పాస్టర్‌.

ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం పరుగులు పెడుతుంటే.. మరోవైపు విఙ్ఞాన రంగంలో దేశం నింగిలోకి దూసుకెళ్తుంటే.. ఇంకా మూఢ నమ్మకాలను పట్టుకుని కొంతమంది వేలాడుతూనే ఉన్నారు. మత విశ్వాసాలు మనిషిలో మంచిని పెంచాలేగాని మూఢత్వం వైపు నడిపించరాదని జన విఙ్ఞాన వేదిక వంటి సంఘాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. తాజాగా ఓ పాస్టర్‌ విచిత్ర వాదన అందరినీ పరేషాన్‌కు గురిచేస్తోంది. తాను పది రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మూడో రోజు తిరిగి వస్తానని చెప్పడం వింత అనిపించినా నమ్మకం…

Read More

జగన్ తో టామ్ అండ్ జెర్రీ గేమ్

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. అయితే మనం వెళ్లే దారి రహదారినా? లేదా నిర్ణయించుకోవాలి. అప్పుడే లక్ష్యం చేరగలం. అందుకే పవన్ కళ్యాణ్ రూటు మార్చాడు. రాజును చెడ్డవానిగా చూపించే బదులు.. జనంలోకి వెళ్లి వారి ఆదరణను చూరగొంటే అధికారం సాధించవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్లాన్ మార్చారు. ఎంత సేపు జగన్ తో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా…

Read More

నియోజకవర్గంలో నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వివక్ష

నియోజకవర్గంలో నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాధవనేని రాసిన బహిరంగ లేఖలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకపై వివక్ష చూపడం సరి అయింది కాదని, రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎలాగైతే నిధులు మంజూరు అవుతున్నాయో అలాగే దుబ్బాక నియోజకవర్గం కూడా నిధులు మంజూరు చేయాలని దుబ్బాక బీజేపీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట…

Read More