DoT కొత్త SMS రూల్ నిర్ణయం

DoT కొత్త నిర్ణయంతో నకిలీ SIM కార్డ్ లకు చరమగీతం పాడనున్నది. మార్కెట్లో ప్రబలిన SIM స్వాప్ మోసాన్ని తగ్గించడానికి కొత్త SMS నియమాన్ని డిపార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) రూపొందించింది. ఈ కొత్త SMS రూల్ ద్వారా నకిలీ SIM బెడదను పూర్తిగా రూపుమాపాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి DoT తీసుకున్న కొత్త SMS రూల్ నిర్ణయం ఏమిటి? దానితో నకిలీ SIM కార్డ్ లకు ఎలా చెక్…

Read More

2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ దుకాణం బంద్

ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఇవే చివరి ఎన్నికలు.. ఇదే చివరి అవకాశం.. అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా చంద్రబాబు ప్రయోగించేశారు. వాట్ నెక్స్‌ట్.! 2024 ఎన్నికలు ముందు చంద్రబాబు చాలా చాలా సిత్రాలు చేయబోతున్నారు. ‘నన్ను అవమానించారు, నా భార్యను అవమానించారు..’ అంటూ చంద్రబాబు వాపోతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అసలు చంద్రబాబు ఏం చెప్పి అధికారం పొందాలనుకుంటున్నారో జనానికి అర్థం కావడంలేదు. సాధారణంగా…

Read More

ఎమ్మెల్సీ కవితపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతల దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. టీఆర్‌ఎస్‌ గూండాలు ఇలా దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాణహాని ఉందని డీకే అరుణ అన్నారు. దాడికి కారణమైన ఎమ్మెల్సీ కవితపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై ఈరోజు ఉదయం…

Read More

Bigboss : కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల మధ్య పోటీ

బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా పెద్ద ఎత్తున కంటెస్టెంట్ల మధ్య పోటీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శ్రీహాన్‌, రేవంత్‌, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్‌ ఇతరుల గోల్‌ పోస్ట్‌లోకి బంతి వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా రేవంత్‌, శ్రీహాన్‌ కలిసి ఆడినట్లే కనిపించింది. అప్పుడు ఫైమా, అందరూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఆయన చేసింది ఏంటి అంటూ…

Read More

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు ప్రమోషన్లు కూడా ఇస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటు పే స్కేల్‌ అప్‌గ్రేడ్‌ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ఉద్యోగాల్లో స్తబ్దతను ఎదుర్కొంటున్న దాదాపు 80,000 మంది ఉద్యోగుల వేతన స్కేల్‌ను మెరుగుపరచడానికి భారతీయ రైల్వేలు ఒక కొత్త నిబంధనను ప్రకటించింది. దీని ప్రకారం దాని పర్యవేక్షక…

Read More

WhatsAppలో అద్భుతమైన ఫీచర్

ఇప్పుడు మీరు మీ WhatsApp ఖాతాను ఒకేసారి బహుళ పరికరాలలో ఉపయోగించవచ్చు. ఒక నివేదిక ప్రకారం, వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను నాలుగు ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లతో లింక్ చేయవచ్చు. వినియోగదారులు అన్ని పరికరాల్లో వాట్సాప్ స్టాండర్డ్ ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇప్పుడు తన బీటా వినియోగదారులను తమ ఖాతాలను బహుళ పరికరాలకు లింక్ చేయడానికి అనుమతిస్తుంది. GSM Arena యొక్క నివేదిక ప్రకారం, కొత్త Friend Mode వినియోగదారులు…

Read More

26 వేలకే 50 ఇంచ్ TCL స్మార్ట్ టీవీ మీ సొంతం

26 వేలకే 50 ఇంచ్ TCL స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు అమెజాన్ నుండి ఈ భారీ స్మార్ట్ టీవీ అఫర్ అందుబాటులో వుంది. కేవలం బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీని మీరు పొందే అవకాశం అమెజాన్ నుండి లభిస్తోంది. ఇక అఫర్ విషయానికి వస్తే, TCL యొక్క 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్…

Read More

రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు

రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. అంతేకాదు, మనీ ల్యాండరింగ్ కోసం కనికారెడ్డి ప్రత్యేక విమానాలను సమకూర్చడం ద్వారా సహకారం అందించిన విషయం బయటకు వచ్చింది. ఆమె…

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను సీరియర్లు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగిపిన పోలీసులు ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. గత కొన్నాళ్ల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ తరచుగా వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేసిన…

Read More

బాలయ్య ఒకేసారి త్రిబుల్ ధమాకా

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు వెండితెరతో పాటు అటు బుల్లితెరను కూడా షేక్ చేసి పడేస్తున్నాడు. ఇటు అన్‌స్టాపబుల్ సీజన్ 2ను హోస్ట్ చేస్తూ బుల్లితెరను షేక్ చేస్తున్నాడు. అసలు ఆహా టాక్ షో అటు ఆహా వాళ్లకే కాదు. ఇటు బాలయ్యకు కూడా ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్‌కు బాలయ్య ఈ షోతో బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధుల…

Read More