Headlines

ఘనంగా జనగామ జిల్లా, లింగాల గణపురం మండల కేంద్రము లోని ప్రభుత్వ ప్రైవేటు పలు పార్టీల కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం

జనగామ జిల్లా, లింగాల గణపురం మండల కేంద్రము లోని ప్రభుత్వ ప్రైవేటు పలు పార్టీల కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు జాతీయ పతాకాలను ఎగురవేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అంజయ్య, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మల్లికార్జున్, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి ప్రవీణ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రాజు, పశు వైద్యశాలలో డాక్టర్ అనిత, బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో బసవ గాని శ్రీనివాస్, జాతీయ జెండా ఎగురవేశారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి,ఎంపీపీ చిట్లా జయశ్రీ ఉపేందర్ రెడ్డి, బోల్లంపల్లి నాగేందర్, గండి మంగమ్మ యాదగిరి, భాగ్యలక్ష్మి, యాదగిరి, కవిత వెంకటేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు