రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది..–: ఎస్ఐ యాడికి పిఎస్.

యాడికి మండలంలోని కోనుప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి యొక్క భార్యను ఎదురింటికి చెందిన గంగి రెడ్డి అనే వ్యక్తి వేదిస్తున్నాడని, రామ్మోహన్ ఆ విషయం గురించి గంగిరెడ్డి ని అడుగగా, కొడవలి తీసుకొని రామ్మోహన్ భార్య కు చేతి మీద కొట్టగా అరచేతి కి రక్త గాయం, పైపు తో రామ్మోహన్ కు కొట్టగా మూగ గాయాలు అయినాయని, రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ యాడికి పిఎస్.