స్థానికులకు ఉపాధి కల్పించండి ..

స్థానికులకు ఉపాధి కల్పించండి

శ్రీ సత్యసాయిజిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసేన్,బెల్ కంపెనీల కోసం రైతులు స్వఛ్ఛందంగ తమ భూములు ఇచ్చారని,వారి కుటుంబాలకూ,స్థానిక యువతకు ఉపాధి చూపాలన్నారు పెనుకొండ నియోజకవర్గ యాక్షన్ టీం లీడర్ దిలీప్ రెడ్డి,శ్రీ సత్యసాయిజిల్లా గొరంట్ల మండలం పాలసముద్రంలోని తన నివాసం వద్ద శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగ దిలిప్ రెడ్డి మాట్లాడూతు దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతు,అలాంటి రైతు తను నమ్ముకున్న భూదేవిని యువత భవిత కోసం స్వఛ్ఛంగ ప్రభుత్వానికి ఇచ్చారని,అలాంటి రైతులకు,వారి కుటుంబాలకు న్యాయం చేయాలని,ఈ నెల 16 న దేశ ప్రధాని నాసేన్ ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగ ఆయనతో మాకు మాట్లాడే అవకాశం అధికారులు కల్పించాలని,ఇక్కడి పరిస్థితులు పియం మోడిగారికి మేమే వివరిస్తామని,స్థానికంగ ఊన్న బెల్,నాసిన్,కియ పరిశ్రమలలో స్థానిక యువతకు సింహ భాగం ఉపాధి కల్ఫించాలని మీడియా ముందు డిమాండ్ చేసారు,ఈ కార్యక్రమంలో యాక్షన్ టీం సభ్యులు కళ్యాణ్,ఆదిముర్తి,నాగభూష,సోమందేపల్లి వైసిపి నాయకులు నరసింహముర్తి,వెంకటనారాయణరెడ్డి,జగదీష్,ఎల్లారెడ్డి,లాలేపల్లి రవి,బాబు తదితరులు పాల్గోన్నారు..