కటకం శ్రీధర్ పంతులు గారిని ఈరోజు గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మిత్ర బృందంతో కలిసి సన్మానించడం జరిగింది….

గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ కటకం శ్రీధర్ పంతులు గారిని ఈరోజు గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మిత్ర బృందంతో కలిసి సన్మానించడం జరిగింది..