అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మయ్యకు.. ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

 

ది: 27-1-2024 న మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్) లో

 

మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు ( ప్రజా భవన్) కార్యాలయంలో ఈరోజు వీరెండీ బ్రహ్మయ్య ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని క్యాంప్ ఆఫీసుకు రాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే *గౌ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు* గారు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు