మృతురాలి కుటుంబానికి బియ్యం అందించిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

మృతురాలి కుటుంబానికి బియ్యం అందించిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి ముత్తమ్మ గారు ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొని వారి దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* గారు…

ఈ కార్యక్రమంలో
మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు గారు,
సీనియర్ నాయకులు ఎట్టి నరసయ్య గారు, మండల నాయకులు మల్లూరి సందీప్ గారు, అయ్యోరు శంకర్ స్వామి గారు, తోలెం రాజేష్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…