మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గతము గురించి తెలుసుకొని పనులని ప్రారంభించాలని కాంగ్రెస్140 డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ అన్నారు…

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గతము గురించి తెలుసుకొని పనులని ప్రారంభించాలని కాంగ్రెస్140 డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కి నియోజకవర్గం మీద పెద్దగా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే అయినా మైనంపల్లి హనుమంతరావు అన్నగారు గతంలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేశారు. అని అందుకే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి ఏమి ప్రారంభించిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నారు ఇది చూసి ప్రజలు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు, నియోజకవర్గంపై తెలియకపోతే ఇతర నాయకులైన సంప్రదించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.