ధనుర్మాసంలో చివరి రోజు ఉదయం జరిగిన గోదా రంగనాధుల తిరు కళ్యాణ మహోత్సవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్, అంగరంగ వైభవంగా జరిగిన రంగనాథ కళ్యాణ మహోత్సవం..

ఈరోజు ధనుర్మాసంలో చివరి రోజు ఉదయం జరిగిన గోదా రంగనాధుల తిరు కళ్యాణ మహోత్సవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్, అంగరంగ వైభవంగా జరిగిన రంగనాథ కళ్యాణ మహోత్సవంలో 150 జంటలు కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకని విజయవంతం చేశారు, కార్యనిర్వాహకులు దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.