మణికంఠ పూజ స్టోర్ నీ సందర్శించిన 140 డివిజన్ కాంగ్రెస్ నాయకులు..

 

నిన్న రాత్రి మణికంఠ పూజ స్టోర్ లో జరిగిన అగ్నిప్రమాదం, స్టోర్ నీ సందర్శించి అక్కడ జరిగిన అగ్నిప్రమాదం దృశ్యాలు చూసి స్టోర్ ఓనర్స్ తో మాట్లాడి, వారి సమస్య మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన న్యాయం చూస్తాం అని 140 డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సీనయర్ నాయకులు రాజేష్ గౌడ్, మహేందర్ గౌడ్,సానాది శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలెటీ సాయి బాబా,జీడి చరణ్ గౌడ్, దోసరి గణేష్, నగేష్ పాల్గొన్నారు.