యాడికి మండల కేంద్రంలోనిఅగాపే ఆశ్రమంలో అన్నదానం..

న్యూస్. 9)

యాడికి మండలంలో, కమలపాడు రోడ్డు , రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో చింతలయపల్లెలో నివాసం ఉంటున్న మిద్దె పుల్లన్న కొడుకు బాలు&కృష్ణవేణి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో భోజనాలు సిద్ధపరిచారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ విధంగా ఆశ్రమంలో ఉన్నవారికి అన్నదానం చేయడం మాకెంతో సంతోషంగా ఉందని ఆనంద వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దంపతుల కూతురు పింకీ, కృష్ణవేణి నాన్నగారు స్నేహితులు పాల్గొన్నారు.ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలో ఉన్న వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.