కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఈరోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగారు విద్యాలయంలో నెలకొన్న నీటి సమస్యల గురించి అధికారులకు అడిగి తెలుసుకున్నారు..

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఈరోజు అకస్మాత్తుగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగారు విద్యాలయంలో నెలకొన్న నీటి సమస్యల గురించి అధికారులకు అడిగి తెలుసుకున్నారు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం తరగతి గదులను సందర్శించారు విద్యార్థులతో కాసేపు మాట్లాడడం జరిగింది