కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతిని నిర్వహించారు..

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు భూమి కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుర్గయ్య, అంబదాస్, శివ, అశోక్ రాజ్, కేశయ్య, సిద్దు,రవి, బాలు, లడ్డు, జ్ఞానేశ్వర్, అఖిల్,హనుమాన్లు, పండరి,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.