న్యూస్ 9 tv
రిపోర్టర్
మంథని, పెద్దపల్లి
పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని కాటారం సబ్ డివిజన్ కలెక్టర్ మాయంసింగును మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మహిళా సమస్యలపై దృష్టి పెట్టి త్వరిత గతిన పరిష్కరించాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా సెక్రటరీ ఆంగోతు సుగుణ, డీఎంసీసీ జనరల్ సెక్రెటరీ ఏలుబాక సుజాత నేత(పద్మశాలి ), మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.