పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రం లోని పోచమ్మవాడ దేవి శరన్నవరాత్రి లో భాగంగా సోమవారం రోజున చండి యాగం నిర్వహించారు..

చండి యాగం..

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రం లోని పోచమ్మవాడ దేవి శరన్నవరాత్రి లో భాగంగా సోమవారం రోజున చండి యాగం నిర్వహించారు. భవాని మాలలు ధరించి అమ్మవారి పూజలు ప్రతి రోజు వేరొక్క తిరిలో అమ్మను పూజిస్తు సోమవారం రోజున చండి యాగం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం లో అమ్మవారి మాలలు స్వీకరించిన భవాని స్వాములు ఆకుల రాజు పటేల్, తిరుపతి, రోహిత్,.. కొట్టె పద్మ -రమేష్, అయిలి ప్రవళిక – హరీష్ దంపతులతో పాటు అమ్మవారు భక్తులు చండి యాగం లో పాల్గొన్నారు.