దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ నంది కంటి శ్రీధర్, కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి..

దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ నంది కంటి శ్రీధర్, కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందుకొని ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు, పరశురాం రెడ్డి, రాము యాదవ్, జీకే హనుమంతరావు, జేఏసీ వెంకన్న, శేఖర్ గౌడ్, ఫరీద్, బాలకృష్ణ, సూరి, మధుసూదన్ రెడ్డి, చిన్న యాదవ్, శ్రీనివాస్ యాదవ్, చందు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.